డయోగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి 100 సిమెంట్ బస్తాలు ఇచ్చిన ఇచ్చాపురం 100 సోల్జర్స్

ఇచ్చాపురం జనసేన ఇంచార్జి దాసరి రాజు సమక్షంలో ఇచ్చాపురం 100 సోల్జర్స్, సీతయ్య ఫౌండేషన్ వారు నిర్మిస్తున్న డయోగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణం కోసం 100 సిమెంట్ బస్తాలు వితరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి దాసరి రాజు కంచిలి జడ్పీటీసీ శారదా ఈశ్వర్, ఎంపీటీసీ సుశీల నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.