పాండురంగారావు కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో నాగ పాండురంగారావు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు మట్ట వెంకటేశ్వరావు, నాగారపు సత్తిబాబు, వీరమహిళ గోకాడ సూర్యావతి, వణువు లక్ష్మి, పిండి వివేక్, వేగిశెట్టి రాజు, దేనిడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్), తోట అనీల్ వాసు, సంగుల రమేష్, దేవన దుర్గా ప్రసాద్ (డి.డి), సుంకర బాబ్జి మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.