బహుజనులకు రాజ్యాధికారం దక్కిన నాడే సార్థకత: పిడతల సాయి
గిద్దలూరు నియోజకవర్గం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ బేస్తవారిపేట ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ బేస్తవారిపేట మండల అధ్యక్షుడు పిడతల సాయి. వారు లేని ఈ దేశాన్ని మనం ఊహించుకోలేము భావితరాలకు బాబా సాహెబ్ మార్గదర్శకుడు అని కొనియాడారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కిన నాడే మహానుభావుని ఆశయాలకు సార్థకత ఉంటుందని పిడతల సాయి మాట్లాడారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-14-at-4.02.49-PM-1-580x1024.jpeg)