బహుజనులకు రాజ్యాధికారం దక్కిన నాడే సార్థకత: పిడతల సాయి

గిద్దలూరు నియోజకవర్గం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ బేస్తవారిపేట ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ బేస్తవారిపేట మండల అధ్యక్షుడు పిడతల సాయి. వారు లేని ఈ దేశాన్ని మనం ఊహించుకోలేము భావితరాలకు బాబా సాహెబ్ మార్గదర్శకుడు అని కొనియాడారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కిన నాడే మహానుభావుని ఆశయాలకు సార్థకత ఉంటుందని పిడతల సాయి మాట్లాడారు.