అంగరంగ వైభవంగా మదనపల్లె రూరల్ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా, మదనపల్లె నియోజకవర్గంలో.. మదనపల్లె రూరల్ మండల జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా రాయలసీమ కో కన్వినిర్ గంరాపు రామదాసుచౌదరి అధ్యక్షతన.. మండల అధ్యక్షడు రోనురి బాబు ఆధ్వర్యంలో.. జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర మరియు కమిటి సభ్యుల చేతుల మీదుగా కార్యకర్తలకు కిట్లను అందచేయడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్స్ రూరల్ లో మొదటి 6 గురు మై ఫోర్స్ మహేష్, జంగాల శివరాం రోనురిబాబు, కొలిమి ప్రసాద్, ఎం శంకర, మజ్యాల నవీన్.. వీరిని మదనపల్లె ఇంచార్జి గంగారపు రామదాసుచౌదరి సన్మానించడం జరిగింది.