కొంతేరులో జనసేన గ్రామస్థాయి సమావేశం
పాలకొల్లు నియోజకవర్గం, కొంతేరులో జనసేన జిల్లా నాయకులు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ అధ్యక్షతన జరిగిన జనసేన ముఖ్యనాయకుల సమావేశంలో గ్రామ కమిటీ అధ్యక్షులుగా మంచెం సత్యనారాయణని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో జరుగుతున్న వివిధ విషయాలపై చర్చించుకున్న అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షులను కూడా ఎన్నుకున్నామని మిగిలిన కమిటీ సభ్యులను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెపియజేశారు. ఈ కార్యక్రమంలో కొంతేరు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-03-at-7.42.00-PM-1024x576.jpeg)