మొగల్తూరు మండలంలో జనంలోకి జనసేన

నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం, కేపీ పాలెం సౌత్ గ్రామ పంచాయితీ అల్లంవారి మెరక నుండి కేపీ పాలెం హైస్కూల్ సెంటర్ వరకు జనంలోకి జనసేన కార్యక్రమంతో ఇంటింటికీ ప్రచారం నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ప్రతీ ఇంట్లో హారతి పళ్ళాలతో ఆహ్వానం పలికిన గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, వలవల నాని, కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొల్లాటి గోపీకృష్ణ, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, నిప్పులేటి తారకరామారావు, బొక్కా చంటి, తోట నాని, ఒడుగు ఏసుబాబు, అందే దొరబాబు, అందే వెంకటలక్ష్మి, వట్టిప్రోలు సతీష్, ఉప్పులూరి రాంబాబు, కూనపరెడ్డి రామకృష్ణ, లక్కు బాబీ, పసుపులేటి అభి, పులపర్తి రాంబాబు, చింతా ప్రసాద్, కందులపాటి బాలాజీ, ఒడుగు గంగరాజు, ఒడుగు శ్రీను, కందులపాటి రామకృష్ణ, మల్లిపూడి బాలు, బొబ్బిలి నాగరాజు, బొబ్బిలి శ్రీను, అందే వెంకటకృష్ణ, అందే కిషోర్, ఎం జలంధర్, దాసరెడ్డి దుర్గాజీ, బొడ్డు ముత్యాల రాజు మరియు నియోజకవర్గ జనసేన – టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.