బాలినేని వినోద్ రెడ్డి కుటుంబ సభ్యులకు జనసేనాని ఆర్థిక సాయం
వంకాయలపాడు: అప్పుల బాధ తట్టుకోలేక వంకాయలపాడు గ్రామానికి చెందిన బాలినేని వినోద్ రెడ్డి పురుగుల మందు తాగి మరణించారు అదే రోజు వాళ్ళ బార్య కూడా అదే పురుగుల మందు తాగి ఆమె ఆత్మ హత్య చేసుకున్నది, ఈ రోజుకి ఆమె పరిస్థితి సీరియస్ గా ఉంది. ఆ కుటుంబానికి ఆదివారం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వంకాయలపాడు గ్రామానికి చెందిన బాలినేని వినోద్ రెడ్డి కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/IMG_0631-1024x473.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/IMG_0630-1024x473.jpg)