అనకాపల్లి జనసైనికుల ఆధ్వర్యంలో నిరసన
అనకాపల్లి, గత పది రోజులు వ్యవధిలో విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి రైల్వే ట్రాక్ దగ్గర గడ్డరు రెండవసారి కూలిపోవడం జరిగింది.
దీని వలన ప్రయాణికులు తీవ్రగాయాల పాలవడం జరిగినా… నిర్లక్ష్యంగా మళ్ళీ అతికించడం. మరల భవిష్యత్తులో నాణ్యమైన గరు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అనకాపల్లి జనసైనికుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి రైల్వే ఎస్ ఎస్ కి సంబంధిత అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-06-at-7.20.17-PM-1024x438.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-06-at-7.20.16-PM-1-1024x438.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-06-at-7.20.16-PM-1024x768.jpeg)