ఇంటింటికి జెండాలు పంపిణీ చేసిన తుమ్మల మోహన్ కుమార్
75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో బాలానగర్ డివిజన్ లో జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి జెండాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు, విక్రమ్, రమేష్, సురేష్, మణికంఠ పాల్గొన్నారు.