పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో “జనంలోకి – జనసేన”
నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, కంసాలిపాలెం గ్రామంలో జనసేనపార్టీ నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో “జనంలోకి – జనసేన” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ప్రియాసౌజన్య, బోడపాటి రాజేశ్వరి, వీరమహిళ బెళ్లపుకొండ పుష్పవతి, ఉలుసు సౌజన్య, కాకర్ల నాని, తుల చినబాబు, ఇంద్రగౌడ్, మూర్తి అలాగే కార్యక్రమన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లిన కంసాలిపాలెం జనసేన అధ్యక్షులు కోయి దుర్గాప్రసాదు, కాపకాయల సురేషు, గిద్దా శ్రీధర్, అంబటి శ్యామ్, యర్రా సత్యనాయణ, బెజవాడ సూరిబాబు మరియు జనసైనికులు మరియు వివిధ గ్రామాల జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-28-at-9.23.25-PM-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-28-at-9.23.24-PM-1-1024x744.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-28-at-9.23.29-PM-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-28-at-9.23.24-PM-1024x716.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-28-at-10.11.38-PM-1024x577.jpeg)