జనసేన భరోసా జనవాణి: మాదాల శ్రీరాములు

అరకు, సామాన్యుని గళం వినిపించేలా జనవాణి జనసేన భరోసా కార్యక్రమం ఈనెల 16 వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విశాఖపట్నం పోర్ట్ కళావాణి అదోటోరియంలో నేరుగా ప్రజా సమస్యలు స్వయంగా పవన్ కళ్యాణ్ సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఈ ప్రాంత సమస్యల మీద సమస్యల మీద వినతి పత్రాలు తీసుకుంటారు గిరిజన ప్రాంత పలు సమస్యలు అధినేత దృష్టికి తీసుకుని వెళ్తున్నాం, అలానే సమస్యలు ఏమైనా ఉంటే మాతో కలిసి విశాఖపట్నం రండి మీ సమస్యలు నేరుగా పవన్ కళ్యాణ్ కి తెలియజేయండి వినతిపత్రం సమర్పించి నేరుగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడే అవకాశం ఉంటుంది. సమస్యలతో మాతో మీరు రావలనుకుంటే మీరు ముందుగా తెలియపరచండి అని జనసేనపార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు తెలిపారు మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరడం జరిగింది.