పిడుగు గోవిందరాజు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం, కాకినాడకు చెందినటువంటి జనసైనికుడు వికలాంగులైనప్పటికీ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషిచేసిన వ్యక్తి పిడుగు గోవింద రాజు తల్లి పిడుగు సూర్యకాంతం అనారోగ్య రీత్యా అకాల మరణం పొందిన కారణంగా పిఠాపురం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.