చిలకం మధుసూదన్ రెడ్డిని సన్మానించిన కొట్నూరు జనసేన నాయకులు

కొట్నూరు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది..