చిలకం మధుసూదన్ రెడ్డిని సన్మానించిన కొట్నూరు జనసేన నాయకులు
కొట్నూరు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది..
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-17-at-8.28.34-PM-1-1024x462.jpeg)
కొట్నూరు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది..