సందీప్ పంచకర్లని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రవణ్ కుమార్
హైదరాబాద్, శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం కాపు వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జి సందీప్ పంచకర్ల మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మియపూర్ వాసి మరియు టీమ్ పొలిటికల్ సేన మెంబర్ శ్రవణ్ కుమార్ సందీప్ పంచకర్లని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-20-at-21.20.25-819x1024.jpeg)