రెవెన్యూ రికార్డులు తనిఖీ చేసిన జనసేన నాయకులు
టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలం ఎం.ఆర్.ఓ ఆఫీస్ లో జనసేన నాయకులు మేడిబోయిన సుధీర్, అనపాన జనార్థన్ రెడ్డి రెవెన్యూ రికార్డు తనిఖీ చెయ్యడం జరిగింది. కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 1/3 వంతు భూములకు ఎస్.ఎల్.ఆర్ రికార్డ్స్ లేకపోవడం అచ్చార్యానికి గురిచేసింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-21-at-6.32.46-PM-1-1024x768.jpeg)