రెవెన్యూ రికార్డులు తనిఖీ చేసిన జనసేన నాయకులు

టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలం ఎం.ఆర్.ఓ ఆఫీస్ లో జనసేన నాయకులు మేడిబోయిన సుధీర్, అనపాన జనార్థన్ రెడ్డి రెవెన్యూ రికార్డు తనిఖీ చెయ్యడం జరిగింది. కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 1/3 వంతు భూములకు ఎస్.ఎల్.ఆర్ రికార్డ్స్ లేకపోవడం అచ్చార్యానికి గురిచేసింది.