అక్రమంగా బనాయించిన కేసులో వాయిదాకు హాజరైన జనసేన నాయకులు

కాకినాడ: కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి జనసేన నాయకులపై 2021 లో అక్రమంగా పెట్టిన కేసుల నిమిత్తం శుక్రవారం కోర్టు వాయిదాకు హాజరైన పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, రాష్ట్ర కార్యదర్శిలు పోలసపల్లి సరోజ, తాటికాయల వీరబాబు, కాకినాడ సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, కర్రెడ్ల గోవింద్, నున్న గణేష్ నాయుడు, పెంకే జగదీష్, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు హాజరయ్యారు.