జనంకోసం జనసేన 478వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 477వ రోజు మరియు 478వ రోజులలో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1600 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నియోజకవర్గం మొత్తంగా 63800 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల భ్ఛ్ సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, కేశవరపు గంగ, పసుపులేటి వెంకట సూర్యారావు, బంగారు రామస్వామి, గంటా దుర్గాప్రసాద్, కందా సతీష్, అడబాల వీరబాబు, ఉల్లి వీరబాబు, దువ్వ వీరబాబు, దువ్వ నాని, సుంకర వీరబాబు, ఈపూరి దొరబాబు, తాళ్లపురెడ్డి వంశీ, మాగాపు శివ, కొత్త చక్రి, యర్రంపాలెం గ్రామం నుండి బిక్కిన కృష్ణ, రొట్టె రామకృష్ణ, కాకాడ గోపికృష్ణ, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్ (బన్ను), గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కాట్రావులపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన తాతపూడి లక్ష్మణరావు కుటుంబ సభ్యులకు, బూసి కుమార్ కుటుంబ సభ్యులకు, మునసా చిన్నారావు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.