ధవళేశ్వరంలో జన చైతన్య శంఖారావం
రాజమండ్రి రూరల్, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తలపెట్టిన జన చైతన్య శంఖారావం కార్యక్రమం గురువారం ధవళేశ్వరం గ్రామంలో నుండి ప్రారంభమవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గ్రామం మొత్తం తిరుగుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన సిద్ధాంతాలను వివరిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-20-at-20.45.53-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-20-at-20.45.54-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-20-at-20.45.55-1024x768.jpeg)