పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో వర్ధన్ అనాధాశ్రమంలో అన్నదానం

జనగాం జిల్లా, మానవ దృక్పథంతో ఎజ్జగిరి మహేష్ ప్రవళిక తనకు బాబు పుట్టిన సందర్భంగా శుక్రవారం వర్ధన్ అనాధాశ్రమంలోని చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవరపుల్ల రాజయ్య, సముద్రాల అనిల్, జోగు భాస్కర్, ఠాగూర్ రంజిత్ సింగ్, జోగు ఉదయ్, ఇటుకల శంకర్, నాని మను గుజ్జుల నలిన్, సాయి రోహిత్, మను, చింటూ తదితరులు పాల్గొన్నారు.