హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మైలవరం జనసేన
మైలవరం: హనుమాన్ జయంతి సందర్భంగా కొండపల్లిలో వివిధ ఆంజనేయ స్వామి ఆలయాలలో పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా వేలాది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కల రామ మోహన రావు( గాంధి), బొలియశెట్టి శ్రీకాంత్, జనసైనికులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-14-at-5.14.00-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-14-at-5.14.00-PM-1-768x1024.jpeg)