హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు
ఏలూరు నియోజకవర్గం 8 వ డివిజన్ తూర్పు వీధి శివయ్య గుడి సంధులో ఉన్న శ్రీరామ మందిరంలో జరిగిన హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సువర్చలాసహిత ఆంజనేయస్వామి వారికి జరిగిన సహస్ర కుంకుమార్చనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో రామాలయం కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కె.పవన్, స్వామి, భద్రం, సురేష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-21.55.30-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-21.55.24-1024x576.jpeg)