భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

తాడేపల్లిగూడెం, జనసేన పార్టీ-తెలుగుదేశం పార్టీ ఉమ్మడి భారీ బహిరంగ సభకు మద్దతుగా హౌసింగ్ బోర్డ్ సెంటర్ నుంచి సుమారు పదివేల బైకులతో బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో సభా ప్రాంగణానికి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరడం జరుగుతుందని, అందులో భాగంగా 34/35 వార్డులలో శ్రీను గారు సందక రమణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీకి మద్దతుగా సుమారు 500 బైకులతో భారీ ర్యాలీ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జనసైనికులు, వీరమహిళలు అందరూ కూడా ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నామని ఈ కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం ఉమ్మడి భారీ బహిరంగ సభకు జిల్లాల నలుమూలల నుండి నాయకులు కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే విజయవంతం చేయాలి అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బొలిశెట్టి శ్రీనివాస్ కి ప్రజలే అండ ఈసారి ఎగరేద్దాం తాడేపల్లిగూడెంలో జనసేన జెండా అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు యజ్జవరపు సురేంద్ర పతివాడ సాయి మీసాల రమణ గొల్లకోటి దుర్గా మల్లేశ్వరరావు బొబ్బిలి కోటేశ్వరరావు తనికి చింటూ బుద్దాట గోవిందు మల్లేశ్వర దుర్గాప్రసాద్ అల్లు సత్య కొనువెల్లి సూర్యతేజ పాత్రపల్లి రమేష్ పాత్ర పల్లి నారాయణ దానికి బాబి బైరెడ్డి పండు పతివాడ ప్రసాద్ మీసాల కొండ సందక శ్రీను సంతక నాగరాజు బన్నికల సూర్యనారాయణ సామంతుల లక్ష్మి నాయుడు పతివాడ మహేష్ తదితర జనసైనికులు నాయకులు పాల్గొనడం జరిగింది.