క్రియాశీలక సభ్యత్వం నమోదు అవగాహన కార్యక్రమం మొదటిరోజు

తూర్పుగోదావరి జిల్లా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కుటుంబాల శ్రేయస్సును కోరి ప్రవేశపెట్టిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు అవగాహన కార్యక్రమం మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక గ్రామంలో ప్రారంభించడం జరిగింది. శుక్రవారం రాత్రి రాత్రి ఆదుర్రు గ్రామంలో ఈ సందర్బంగా ఆదుర్రు గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీనివాసరావు జనసేన పార్టీ సిద్దాంతాలు, సమాజంపై పవన్ కల్యాణ్గారి ఆలోచనా విధానం నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఆయనకు జనసేన పార్టీ తరపున, మండలం తరపున శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మామిడికుదురు జనసేన పార్టీ మండల అధ్యక్షులు జాలెంశ్రీనివాస రాజా(జె.ఎస్.ఆర్), మామిడికుదురు సర్పంచ్ అడబాల తాతకాపు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.