క్రియాశీలక కీట్ల పంపిణి కార్యక్రమం
పార్వతిపురం నియోజకవర్గం: జనసేన పార్టీ క్రియాశీలక కీట్ల పంపిణి కార్యక్రమంలో భాగంగా శనివారం పార్వతిపురం నియోజకవర్గంలో పార్వతీపురం జనసేన పార్టీ పట్టణ నాయకులు గొర్లి చంటి, రాజాన రాంబాబు, సిరిపురపు గౌరీ, మండల శరత్, ఆధ్వర్యంలో నిస్వార్ధ జనసైనికులకు కిట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-18-at-9.58.30-PM-1.jpeg)