సింగరాయకొండ జనసేన అధ్వరంలో మజ్జిగ పంపిణీ

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సహాయ సహకారాలతో సింగరాయకొండ ట్రంక్ రోడ్డులో జనసేన పార్టీ అధ్వరంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అయినాబత్తిన రాజేష్, దండే ఆంజనేయులు, కాసుల శ్రీనివాస్, సయద్ చాన్ బాషా, గుంటుపల్లి శ్రీనివాస్, అనుములశెట్టి కిరణ్ బాబు, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మా భాష, చుండురీ మాధవ, సంకే నాగరాజు, చలంచర్ల కరుణ్ కుమార్, షేక్ సుల్తాన్ బాషా, నరేంద్ర, మాక వెంకటేశ్వర్లు, షరీఫ్ జనసైనికులు పాల్గొన్నారు.