సత్యసాయి అనాధ ఆశ్రమంలో ఘనంగా ఆదర్శ్ పుట్టినరోజు వేడుకలు

రాజోలు: ఆదివారం గోగన్నమఠం వాస్తవ్యులు జనసేననాయకులు ఆదిమూలం హరి ప్రసాద్ అబ్బాయి ఆదర్శ్ పుట్టినరోజు సందర్బంగా రాజోలు మానసిక వికలాంగుల ఆశ్రమంలో మరియు మొగలికుదురు సత్యసాయి అనాధ ఆశ్రమం లో నిత్యవసరసరుకులు మరియు కేక్ కటింగ్ చేసారు. ఈ సేవా కార్యక్రమం నిమిత్తం పదివేలు రూపాయలు ఖర్చుచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సర్పంచులు అడబాల తాతకాపు, అల్లు సురేష్, జనసేన వీరమహిళ ఉలిశెట్టి అన్నపూర్ణ, సాధనాల వెంకన్నబాబు, పంచదార చినబాబు, పిండి శంకర నాయుడు, మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.