నాదెండ్లకు శుభాకాంక్షలు తెలిపిన అక్కల రామ్మోహన్

తెనాలి నియోజకవర్గం: జనసేన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని నాదెండ్ల మనోహర్ కు మైలవరం నియోజకవర్గం ఇంచార్జి అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యర్రంశెట్టి సాయి, సామల శ్రీనివాస రావు, అరిపిరాల అజయ్ పాల్గొన్నారు.