పారిశుధ్య కార్మికుల పోరాటానికి ప్రజలందరూ అండగా నిలవాలి

దెందులూరు: జగన్, కార్మికులకి ఇచ్చిన హామీల్లో బాగంగా తమ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరుతున్నారు తప్పితే వారేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు.. అయినా సరే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?? మీ తరపున మీ న్యాయమైన డిమాండ్ లు సాధించే వరకు జనసేన అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరగని పక్షంలో వచ్చే మా జనసేన-టిడిపి ప్రభుత్వంలో మీకు న్యాయం చేస్తాం. పారిశుధ్య కార్మికులు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న నిరవధిక సమ్మెలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా.ఘంటసాల వెంకటలక్ష్మి.