ఆంజనేయ సన్నిధిలో అంజని పుత్రుడు

రెండు తెలుగు రాష్టాల అభివృద్ది కోసం ఎన్నికల ప్రచార రథం వారాహి వాహన ప్రత్యేక పూజలు నిర్వహించడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం లోని ప్రసిద్ది చెందిన కొండ గట్టు ఆంజనేయ స్వామి సన్నిధానానికి విచ్చేస్తున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, భైంసా పట్టణం నుండి ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ తెలంగాణ పోరు గడ్డ మీద ఎన్నికల సమర శంఖం పూరించడానికి సిద్దంగా వున్నారు. ఈ కార్యక్రమానికి వీర మహిళలు, జన సైనికులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అభినందనలతో సుంకెట మహేష్ బాబు జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు జన సైనికులు హరీష్, రాజు, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు.