పేదప్రజలకు వస్త్రదానం చేసిన అనూష
విజయవాడ, అక్షయ తృతీయ సందర్బంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సొరంగంలోని పేద ప్రజలకు జనసేన పార్టీ మహిళా నాయకురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో పేద ప్రజలకి కాటన్ దుస్తులు, పాదరక్షకులు పంచి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ పేద ప్రజలకు ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-08.13.25-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-08.13.25-1-580x1024.jpeg)