జనంలోకి- జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనుశ్రీ సత్యనారాయణ

రాజమండ్రి: ఆదివారం స్థానిక డీలక్స్ సెంటర్ వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనుశ్రీ సత్యనారాయణ. అనుశ్రీ తో పాటు తూ గో జిల్లా సంయుక్త కార్యదర్శులు వైవీడీ ప్రసాద్, గెడ్డంనాగరాజు, రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి, జనసేన నాయకులు మొండేటి ప్రసాద్, మటపర్తి నాగరాజు, నగర కార్యవర్గం, గుత్తుల సత్యనారాయణ, వెంకట పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు, అల్లాటి రాజు, సురేష్ నాయుడు,విన్న వాసు, గుణ్ణం శ్యామ్ సుంధర్, చైతన్య, చక్రా ఫణి, ,జనసేన యువనాయకులు, మంచాల సునీల్, బయ్యపు నీడి సూర్య, మిత్ర బృందం,చౌకొండమురళి,ఖాను,రాంబాబు, పండు, లోవరాజు, ధర్మ రాజు, వీర మహిళలు అలివేలు, కళ్యాణి, కేల జయలక్ష్మి, జన సైనికులు విక్టరీ వాసు మోహన్, ఉమా, కుంది రాము, ప్రసాద్, ఆటో రాజు, హేమ దుర్గ, నంగిన శ్రీను, వెంకటేష్, శివ, సింహాద్రి, పళంగి శ్రీను, రాజేష్, శంకర్, రావణ, శాండి, సతీష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.