ప్రశ్నించే గొంతును ఆపేలా ఏపి సిఎం పర్యటన

విజయనగరం, ప్రశ్నించే గొంతును ఆపేలా ఏపి సిఎం పర్యటనలో జనసేన పార్టీ ప్రతినిధులు నీలాదీస్తారేమో అన్న అనుమానంతో బుధవారం ఉదయం బాడంగి ఎస్సై అయిన జయంతి మరియు 20మంది కానిస్టేబుల్స్ ఉత్తరాంధ్ర మహిళ రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీమతి తుమ్మి లక్ష్మి రాజ్ మరియు ఆమె భర్త ఉద్యమ కారులు జనసేన నాయుకులు తుమ్మి అప్పలరాజు దొరను తెల్లవారు ఝామునుండి ఇంటి పరిసరాల్లో ఉండి సుమారు నాలుగు గంటలకు ఇంట్లో అరెస్ట్ చేసి డెంకాడ పోలీస్ స్టేషన్ లో బందించడం జరిగింది.