మహిళలపై జరిగిన అనాగరిక దాడిలో దోషులను శిక్షించాలని జనసేనానికి అర్జీ

ముప్పాళ్ళ గ్రామంలో మార్చి 8 వ తరీఖున దాసరి మహిళలపై జరిగిన అనాగరిక దాడి విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టికి ఆదివారం జరిగిన జనవాణి కార్యక్రమంలో గోడు వెళ్లబోసుకున్నారు. బాధిత మహిళలు కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు నాయని సతీష్ వారికి న్యాయం జరిగేలా చూడాలని దోషులను కఠీనంగా శిక్షించాలని అర్జీ అందజేసి వెనుకబడిన కులాల ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.