జనసైనికుడు రాజేష్ ను పరామర్శించిన అరికేరి జీవన్ కుమార్

గుంతకల్లు నియోజకవర్గం, జనసేన పార్టీ గుంతకల్లు టౌన్ జనసైనికుడు రాజేష్ తల్లి స్వర్గస్థులు అయిన వార్త తెలిసి జనసేన పార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికీ ఏటువంటి కష్టం వచ్చినా నేను అండగ ఉంటాను అని బరోసా ఇవ్వటం జరిగింది.