పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

  • చప్పిడి నరసయ్య కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల

రాజానగరం మండలం, శ్రీరామపురం గ్రామంలో చప్పిడి నరసయ్య ఇటీవల స్వర్గస్తులయ్యారు అని స్థానిక జనసేన నాయకుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు కిమిడి శ్రీరామ్ గారు, కొత్తపల్లి రఘు, వేగిశెట్టి రాజు, నడింపల్లి రామకృష్ణ, యర్రంశెట్టి శ్రీను, యర్రంశెట్టి నాగేశ్వరావు, దేనిడి మణికంట స్వామి (డి.ఎం.ఎస్), ఉగ్గెసం వెంకన్నబాబు, జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • ముత్యం సూర్యకాంతం కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల

రాజానగరం మండలం, శ్రీరామపురం గ్రామంలో ముత్యం సూర్యకాంతం ఇటీవల స్వర్గస్తులయ్యారు అని స్థానిక జనసేన నాయకుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు కిమిడి శ్రీరామ్, కొత్తపల్లి రఘు, వేగిశెట్టి రాజు, నడింపల్లి రామకృష్ణ, యర్రంశెట్టి శ్రీను, యర్రంశెట్టి నాగేశ్వరావు, దేనిడి మణికంట స్వామి (డి.ఎం.ఎస్), ఉగ్గెసం వెంకన్నబాబు, జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • గాడాల అర్జున్ ను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో గాడాల అర్జున్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని స్థానిక జనసేన నాయకుల ద్వారా తెలుసుకుని వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, భవిష్యత్ లో ఎటువంటి అవసరం వచ్చినా జనసేన పార్టీ ఎల్లపుడూ అండగా ఉంటుందని జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు మట్టా వెంకటేశ్వరావు, మద్దాల యేసుపాదం, నాగారపు సత్తిబాబు, రుద్రం నాగు, మట్టా సుబ్రహ్మణ్యం, గోండేటి సత్యనారాయణ, ప్రగడా శ్రీహరి, తన్నీరు సురేష్, వీరమహిళా వణుము వెంకటలక్ష్మి, గోకాడ సూర్యావతి, చీకట్ల వీర్రాజు, కె.బంగారం, గట్టి సత్యనారాయణ మూర్తి, బైలంపూడి శ్రీను, పెంటపాటి శివ, దేవన దుర్గా ప్రసాద్ (డిడి), జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • అడపా రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల

రాజానగరం, సీతానగరం గ్రామంలో అడపా రమేష్ ఇటీవల స్వర్గస్తులవడం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం జీవనం సాగించడం కష్టంగా మారి అనేక ఇబ్బందులు పడుతున్నారని జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయం ₹5,000/- రూపాయలు, 25 కేజీల బియ్యం జనసైనికుల చేతుల మీదుగా అందజేయడం అజ్రిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు మట్టా వెంకటేశ్వరావు, మద్దాల యేసుపాదం, నాగారపు సత్తిబాబు, రుద్రం నాగు, మట్టా సుబ్రహ్మణ్యం, గోండేటి సత్యనారాయణ, ప్రగడా శ్రీహరి, తన్నీరు సురేష్, వీరమహిళా వణుము వెంకటలక్ష్మి, గోకాడ సూర్యావతి, చీకట్ల వీర్రాజు, కె.బంగారం, గట్టి సత్యనారాయణ మూర్తి, బైలంపూడి శ్రీను, పెంటపాటి శివ, దేవన దుర్గా ప్రసాద్ (డిడి), జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • పోలిపాటి మోహన్ ను పరామర్శించిన బత్తుల

రాజానగరం, సీతానగరం గ్రామంలో పోలిపాటి మోహన్ బైక్ ఆక్సిడెంట్లో తీవ్రగాయాలు పాలై 50 రోజులు కోమాలో ఉండి కోలుకున్న తర్వాత మరింతగా ఆరోగ్యం క్షీణించడం వలన కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ విషయం జనసేన నాయకుల ద్వారా తెలుసుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయం ₹5,000/- రూపాయలు, 25 కేజీల బియ్యం జనసైనికుల చేతుల మీదుగా అందజేయడం అజ్రిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు మట్టా వెంకటేశ్వరావు, మద్దాల యేసుపాదం, నాగారపు సత్తిబాబు, రుద్రం నాగు, మట్టా సుబ్రహ్మణ్యం, గోండేటి సత్యనారాయణ, ప్రగడా శ్రీహరి, తన్నీరు సురేష్, వీరమహిళా వణుము వెంకటలక్ష్మి, గోకాడ సూర్యావతి, చీకట్ల వీర్రాజు, కె.బంగారం, గట్టి సత్యనారాయణ మూర్తి, బైలంపూడి శ్రీను, పెంటపాటి శివ, దేవన దుర్గా ప్రసాద్ (డిడి), జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.