తణుకు త్రిమూర్తులు కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో తణుకు త్రిమూర్తులు భార్య స్వర్గస్తులయ్యారని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను శనివారం రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి, మనోదైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ప్రగడ నాగేశ్వరావు, గట్టి రాంబాబు, చిట్టిప్రోలు సత్తిబాబు, ఆళ్ల అంజి బాబు, అముదాల అనిల్, ప్రగడ చిరంజీవి, మద్ధురి బాపిరాజు, గుబ్బల శ్రీను, ప్రగడ రాంబాబు, ప్రగడ బాబురావు, చౌటపల్లి శ్రీను, చౌటపల్లి అబ్బులు, చిట్టిప్రోలు సురేష్, పాటంశెట్టి జయబాబు, పాటంశెట్టి సుబ్బారావు, నాతిపం దొరబాబు, వేగిశెట్టి రాజు, డి.ఎం.ఎస్, అడబాల బాబీ, యర్రంశెట్టి పోలరావు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.