యర్రసాని నాగరాజు కుటుంబాన్ని పరామర్శించి ఆర్దిక సహాయం అందించిన “బత్తుల”

రాజానగరం, సీతానగరం మండలం, మిర్తిపాడు గ్రామంలో యర్రసాని నాగరాజు ఇటీవల మరణించిన విషయం తెల్సుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పి కుటుంబ అవసరాల నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్దిక సహాయం మరియు 25 కేజీల బియ్యం జనసైనికుల చేతుల మీదుగా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి అందజేయడం జరిగింది. వీరి వెంట మట్టా వెంకటేశ్వరావు, బర్నింకుల దుర్గాప్రసాద్, కిలాడి ఎర్రయ్య, పంపరబోయిన రాంబాబు, పంపరబోయిన బాబ్జి, ఇల్లాడి తాతారావు, కోల్లు రమణ, కోల్లు చంటి, సింగంపల్లి గంగరాజు, బర్నింకుల గోపాలకృష్ణ, కాశి, సాయి, కొందేటి సత్యనారాయణ, రుద్ర నాగు, నాగారపు సత్తిబాబు, మానుపాటి సూర్యనారాయణ, నాగమణి, విజయలక్ష్మి మరియు ఇతర నాయకులు, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.