రాజోలులో వైసీపీకి భారీ షాక్

రాజోలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కత్తి మండ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. చెవ్వాకుల సందీప్, చెవ్వాకుల అజయ్, గెడ్డం శ్రీను, గెడ్డం శేఖర్, నల్లి బాబు, చెల్లుబోయిన రాంబాబు, గెడ్డం వెంకట్, ఎన్నాబత్తుల ఆనంద్, చింతా శివాజీ, పాకెర్ల చందు, ఎన్నాబత్తుల సంతోష్, రాపాక కిషోర్, భూలా రాహుల్, గుబ్బల భాను ప్రసాద్, గెడ్డం లోకేష్, మంద పాటి అనిల్, చెవ్వాకుల పెద్దిరాజు, చెవ్వాకుల శ్రీను ఈ కార్యకర్తలు అందరు దేవ వరప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం లోరాష్ట్ర నాయకులు దిరిసాల బాలాజీ, జె.ఎస్.పి మండల ప్రెసిడెంట్ మల్లెపూడి సత్తిబాబు, గంటా నాయుడు. సర్పంచ్ ఆరేటి రంగ నాయకులు, టీడీపీ గ్రామ అధ్యక్షులు మల్లాడి పెద్దిరాజు, కొల్ల కృష్ణ, జె.ఎస్.పి గ్రామా అధ్యక్షులు తాండాల కాశీ, మండ చిన్న, చిట్టాల శివాజీ, నంద్యాల వెంకట కృష్ణ, చిట్టాల భాస్కర రావు, మరియు జనసేన, తెలుగుదేశం, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.