అంగరంగ వైభవంగా డా.పసుపులేటి హరి ప్రసాద్ జన్మదిన వేడుకలు

తిరుపతి, జనసేన పార్టీ ఫాఛ్ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న తిరుపతి నగర ప్రముఖులు, ఎక్స్ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సి సిపాయి సుబ్రహ్మణ్యం, కోడూరు బాలసుబ్రమణ్యం, జనసేన విజయవాడ ఇంచార్జ్ బండరెడ్డి రాంబండ్ రెడ్డి, జీడీ నెల్లూరు ఇంచార్జ్ పొన్న యుగంధర్, చంద్రగిరి ఇంచార్జ్ సురేంద్ర, మదనపల్లి ఇంచార్జి రాందాస్ చౌదరి, కాంగ్రెస్ నాయకులు సరిత నాగరాజు, తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్, తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, రాష్ట్ర అధికారప్రతినిధి కీర్తన, తిరుపతి పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మి, కోడూరు ఇంచార్జి తాతంశెట్టి నాగేంద్ర, జోగినేని చిన్న మని, పూతలపట్టు నియోజకవర్గం రమాదేవి, తిరుపతి జైన్ ఫ్యామిలీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన నాయకులు, జనసైనికులు, వీరామహిళలు, తిరుపతి ప్రజలు సుమారుగా 5000 మంది డా.పసుపులేటి హరిప్రసాద్ జన్మదిన వేడుకలకు హాజరయి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.