గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బొంతు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, మెడిచర్లపాలెం గ్రామంలో ఆదివారం గణపతి విగ్రహ ప్రతిష్టాపనలో స్వామి వారిని దర్శించుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, వీర వెంకట్ తదితర నాయకులు.