సీతానగరంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

రాజానగరం: సీతానగరం మండలం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వలన ఇబ్బందులకు గురవుతున్న సీతానగరం వాసులకు ఉపసమనం కలిగించేందుకై శుక్రవారం సీతానగరం బస్టాండ్ లో రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ప్రారంభించగా.. కార్యక్రమంలో భాగంగా ఆదివారం సీతానగరం మండల నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, బద్దాల ఏసు పాదం, దాసరి రమేష్, గడగొట్టి ప్రశాంత్ కుమార్, కొండాటి సత్యనారాయణ, కవల గంగారావు, పెంటపాడు శివ, బయలుపూడి శ్రీను, చీకట్ల వీరాజు, సూరెడ్డి మణికంఠ, వాతాడ సత్తిబాబు, సుబ్బారావు, వీరమహిళ లక్ష్మీ, పెద్ద కొండెప్పుడు బాలు తదితరులు పాల్గొన్నారు.