Srikakulam: వాలంటీర్ వ్యవస్థ డౌన్ డౌన్ అంటూ క్యేండిల్ ర్యాలీ నిర్వహించిన పాలవలస యశస్వి

గ్రామసచివాలయంలో 12 ఏళ్ళ బాలికపై శ్రీకాకుళంజిల్లా, వీరఘట్టం మండలం, నడుకురు గ్రామంలో గ్రామ వాలంటీర్ ఆత్యాచారం చేసిన సంఘటనకు సచివాలయం ప్రాంగణంలో జనసేనపార్టీ నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, మండల జనసేన నాయకులు మత్స పుండరీకం, జానీ, నాగేఒద్ర, వెంకటరావు నాయుడు, పాలకొండ మరియు రాజాం నియోజకవర్గ వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.