శ్రీమతి వినుత కోటాను కలిసిన చేర్లోపల్లి గ్రామ జనసైనికులు

శ్రీకాళహస్తి మండలం, చేర్లోపల్లి గ్రామ జనసైనికులు సంక్రాంతి పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేయడానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా స్వగృహం నందు కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఇంఛార్జి శ్రీమతి వినుత పార్టీ అభివృధికి చేపట్టవలసిన కార్యాచరణను జనసైనికులకు దిశానిర్దేశం చెయ్యడం జరిగింది.