జనసేనాని త్వరగా కోలుకోవాలని తిరుమలకు పాదయాత్ర చేపట్టిన పీలేరు జనసైనికులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడై, శక్తివంతుడుగా పార్టీలో చురుగ్గాపాల్గొనాలి అని కోరుకుంటూ పీలేరు జనసైనికులు పీలేరు నుండీ తిరుపతి అలిపిరి మెట్లు వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చరణ్ జనసేన బాటసారి, పవర్ శివ, పవన్ కుమార్, మహేష్, సందీప్, రవి ప్రకాష్, హుస్సేన్, మోజేష్, ఇతరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-11.12.39-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-11.12.40-AM.jpeg)