జనంకోసం జనసేన 265వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం, జనంకోసం జనసేన 265వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా శనివారం 1000 మొక్కలు పంచడం జరిగింది. మొత్తం 33400 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. శనివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బీడీల రాజబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి తోటకూర నూకరాజు, జగ్గంపేట పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, కిలాడి రాజు, చిన్ని సతీష్ గారికి, పవిడిశెట్టి సాయి చంద్ర(బుజ్జి), యర్రా సాయి, మర్రిపాక నుండి ఉరమళ్ళ శ్రీను, మల్లిశాల నుండి వట్టికూటి దుర్గాప్రసాద్, కాట్రావులపల్లి నుండి పసుపులేటి వెంకట సూర్యారావు, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, రామవరం నుండి అడపా రాంబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.