జనంకోసం జనసేన 294 మరియు 295వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 294 మరియు 295వ రోజులలో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం గంగంపాలెం మరియు ఠాకూర్ పాలెం గ్రామాలలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా సోమవారం 500 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 65845 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు కుంచె లక్ష్మి, ఠాకూర్ పాలెం నుండి సింహాద్రి భాస్కర్, సింహాద్రి యాగేష్, ఆకుల శ్రీను, సింహాద్రి శ్రీను, బోగాది శ్రీను, సిద్ద నాగేశ్వరావు, సింహాద్రి చక్రరావు, సింహాద్రి వెంకటేష్, కినపర్తి పులి, ఎలుగుబంటి నాగార్జున, ఆకుల అప్పారావు, సింహాద్రి చిన్నోడు, సింహాద్రి శ్రీనివాసరావు, గంగంపాలెం నుండి గ్రామ అధ్యక్షులు కసిరెడ్డి పెద్దకాపు, గ్రామ బిసి అధ్యక్షులు ఆడారి అప్పలరాజు, గ్రామ ఎస్టి సెల్ అధ్యక్షులు కనుసు నాగు, గ్రామ ఎస్సి సెల్ అధ్యక్షులు కోరుమిల్లి కాంతరాజు, గ్రామ ఉపాధ్యక్షులు తూపిన మంగన్నదోర, గ్రామ ఎస్టి సెల్ ఉపాధ్యక్షులు కిల్ల మహేశ్, గ్రామ వ్యాపార కమిటీ ఉపాధ్యక్షులు ఉంగరాల దుర్గాప్రసాద్, గ్రామ సంయుక్త కార్యదర్శి గంగిరెడ్ల సాయి, సీత శ్రీనివాస రావు, కుంచె నాని, బల్లినీ దుర్గాప్రసాద్, బోదిరెడ్డి జయప్రకాష్, పులపర్తి అశోక్, సీత దుర్గసాయి, కనుసు నాని, రంపయర్రంపాలెం గ్రామ అధ్యక్షులు శీలం కృష్ణార్జున, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు.