జనంకోసం జనసేన 313వ రోజు

  • జనసేన వనరక్షణలో భాగంగా 1300 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 313వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 1300 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 74895 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల కార్యదర్శి నీలం నాగేంద్ర, కామరాజుపేట గ్రామం నుండి గుల్లంపూడి ఆనంద్, నీలం నాని, రాజమంద్రపు వీర వెంకట సత్యనారాయణ, గుర్రం తాతాజీ, రాజమంద్రపు సోమరాజు(పెద్ద), జాజుల అశోక్, నీలం హరికృష్ణ, మార్కొండ వెంకట రమణ, వీరవల్లి శ్రీనివాస్, రాజమంద్రపు వంశీ, మార్కొండ ఆనంద్, కురుమల్ల శ్రీను, ఏడాకుల లోవ శంకర్, మేడశెట్టి స్వామి, రాజమంద్రపు శ్రీను, చుండ్రు బుజ్జి, రాజమంద్రపు బాబ్జీ, నీలం శివ, జాజుల అభిషేక్, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సోలా అంజిబాబు, మాదారపు ధర్మేంద్ర, మాదారపు విక్రమ్, గోకవరం నుండి మహిపాల పాండు, తూముల రాజు, తూముల దిలీప్, మల్లిశాల నుండి దాసరి వరప్రసాద్, నరసాపురం నుండి బొజ్జపు సత్యనారాయణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కామరాజుపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గుర్రం తాతాజీ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.