కౌన్సిల్ సమావేశంలో చర్చించబోయే అంశాలపై చర్చ

విశాఖపట్నం, జీవీఎంసీ జనసేన పార్టీ ఫ్లోర్ ఛాంబర్లో ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద రెడ్డి, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అధ్వర్యంలో రానున్న 26.05.2022 జరగబోయే కౌన్సిల్ సమావేశానికి సోమవారం కొన్ని అంశాల మీద చర్చిండం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి పసుపులేటి ఉషాకిరణ్, భీమిలి ఇంచార్జి పంచకర్ల సందీప్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.