పేద బ్రాహ్మణులకు దుప్పట్లు పంపిణీ
అమలాపురం: ముక్కోటి ఏకాదశి సందర్భంగా చిందాడగరువు జనసేన ఎంపిటిసి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావుదంపతులు అమలాపురం పట్టణంలో పలు దేవాలయాల్లో పేద బ్రాహ్మణులకు దుప్పట్లు పంచిపెట్టి వస్త్ర దానం చేశారు. ఈ దంపతులు బీదలకు అన్నదానం చేయడం, వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మొదలగు సేవా కార్యక్రమాల్లో చేయడంలో వీరు ముందుంటారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-23-at-6.06.44-PM-1024x520.jpeg)